How Secunderabad railway station is going to be after 3 years : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad railway station) ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహా సౌకర్యాలతో స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, మూడేళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండనుందో తెలియజేస్తూ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఓ వీడియో ట్వీట్ చేశారు. మీరూ చూడండి.
कैसा होगा 3 साल के बाद #Secunderabad रेलवे स्टेशन…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 9, 2023
3ఏళ్ల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోంది!#AmritKaalKaStation pic.twitter.com/QECZvvAnpp