Bright Telangana
Image default

Earthquake in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు

Earthquake in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించడంతో స్థానికుల్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటిలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. 2 సెకన్ల పాటు రెండు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు రెండు గంటలపాటు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కొద్దిరోజుల వ్యవధిలో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి అని కొందరు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, నష్టం జరగలేదు.

Related posts

Indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం..

Hardworkneverfail

China Earthquake : చైనాలో భూకంపంతో 74 మంది మృతి

Hardworkneverfail

Earthquake : తైవాన్‌లో భూకంప తీవ్రతకు రైలు బొమ్మలా ఊగిపోయింది

Hardworkneverfail