CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు.
![Image default](https://brighttelangana.com/wp-content/uploads/2021/10/maxresdefault-24.jpg)
CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు.