కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పనుంది. త్వరలో పెట్రోల్, డిజిల్ తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక రచించింది. ఈ నెల మొదటి వారంలో దీపావళి కానుకగా...
తెలంగాణ : రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్లోనూ...
తెలంగాణ – హైదరాబాద్: త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి వచ్చింది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం ఛార్జీలు...
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే...