Bright Telangana
Image default

Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR On Dalithabandhu

CM KCR Meeting On Dalitha Bandhu : దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్రంలో దళితుల బందును అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. నేటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితబందు అమలుపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్ల బదిలీలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది.

Related posts

Rythu Bandhu : తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Hardworkneverfail

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Hardworkneverfail

KTR : మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్..

Hardworkneverfail

కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు రైతులను మోసం చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

Hardworkneverfail

TSRTC : తగ్గుతున్న ఆర్టీసీ ఆదాయం..తలపట్టుకుంటున్న యాజమాన్యం

Hardworkneverfail

Kondagattu : కొండగట్టు ఆంజనేయస్వామి గుడి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌..

Hardworkneverfail