Bright Telangana

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు షురూ

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మొదలు కాగానే మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలిపారు. 9 మంది మాజీ సభ్యులు ఇటీవల మృతి చెందారు. వారి సేవలను గుర్తు చేశారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది.

Related posts

గొర్రెల పథకంలో అవకతవకలు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

Hardworkneverfail

The Kashmiri Files : ఆదిలాబాద్ మూవీ థియేటర్‌లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు..

Hardworkneverfail

అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన నిజామాబాద్‌ జిల్లా

Hardworkneverfail

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Hardworkneverfail

TS : కరోనా కేసుల పెరుగుదలతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

Hardworkneverfail

ఫ్లోరైడ్‌ సమస్య నుంచి నల్గొండ జిల్లాకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విముక్తి కల్పించింది: కేసీఆర్‌

Hardworkneverfail