Presidential Election: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..
Presidential Election : ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును అధికార ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి పార్లమెంటరీ బోర్డు మంగళవారం ఎంపిక చేసింది. బీజేపీ...