Bright Telangana
Image default

AP News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 కి చేరిన మృతుల సంఖ్య..

chittoor district road accident

[the_ad id=”6756″]

Chittoor District Road Accident : భాకరాపేట ఘాట్‌ రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తిరుపతి సమీపంలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించింది.

ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని పరిశీలించి రోడ్డు ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ కుటుంబం వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.

Related posts

Tirupati Rains: భారీ వర్షాలతో బీభత్సం.. తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

Hardworkneverfail

చిత్తూరు జిల్లాకు పొంచివున్న మరో ముప్పు..భయంతో కొండపైకి ప్రజలు

Hardworkneverfail

Tirumala Temple : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మొత్తం సంపద ఇన్ని లక్షల కోట్లా?

Hardworkneverfail

ప్రమాదకరంగా తిరుపతి రాయల చెరువు..లీకవుతున్న నీరు.. కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు

Hardworkneverfail