తెలంగాణ: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మహా...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హూజూరాబాద్ నియోజకవర్గంతో కూడా సంపూర్ణంగా అమలవుతోందని చెప్పారు. అలాగే...
ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన...
తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ధన అహంకారం, అధికార దురహంకారాన్ని హుజురాబాద్ ప్రజలు ఓటుతో తిప్పికొట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆయన ఓట్ల కోసం...
దీపావళి టపాసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్తో తయారు చేసిన క్రాకర్స్ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ...
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు. ఈ...