Bright Telangana
Image default

Revanth Reddy: టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదు.. డ్రామా ముగిసింది

revanth reddy slams trs mps

TPCC Chief Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో నామమాత్రపు నిరసనలు వ్యక్తం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఫోటోలకు ఫోజులు తప్ప చేసిందేమీ లేదన్నారు. నిరసన తెలుపుతున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఎందుకు నిలదీయడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related posts

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎలాంటి పాత్ర లేదు, దర్యాప్తు సంస్థలకు మద్దతు ఇస్తాం: కవిత

Hardworkneverfail

BJP Nirudyoga Deeksha : బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ

Hardworkneverfail

Telangana: దీపావళి క్రాకర్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Hardworkneverfail

బండి సంజయ్‌ : వానాకాలం పంట కొంటారా? కొనరా?

Hardworkneverfail

Mothkupally Narsimhulu: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Hardworkneverfail

Huzurabad By Election: రసవత్తరంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక

Hardworkneverfail