Bright Telangana
Image default

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

huzurabad news

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కేంద్రానికి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్,దామోదర రాజా నర్సింహా. ఇక ఈటల జమున నామినేషన్ దాఖలు చేయగా… నామినేషన్ వేశారు ఈటల రాజేందర్. ఆ సమయంలో ఈటల రాజేందర్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు.

Related posts

Huzurabad – Badvel By Election 2021 : ముగిసిన హుజూరాబాద్, బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్

Hardworkneverfail

Huzurabad By Elections: ఓటు వేయడానికి నోటు ఇవ్వాలంటూ ధర్నాలు..?

Hardworkneverfail

Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Hardworkneverfail

LIVE : హుజూరాబాద్ లైవ్ అప్ డేట్స్: టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో బీజేపీ జయకేతనం…

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల రాజేందర్

Hardworkneverfail

దళిత బంధు ప్రవేశపెట్టిన గ్రామంలో టీఆర్ఎస్ కు షాక్‌..!

Hardworkneverfail