Bright Telangana
Image default

Huzurabad By Elections: ఓటు వేయడానికి నోటు ఇవ్వాలంటూ ధర్నాలు..?

Dharnas to give a note to vote

హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట 28వ వార్డులో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దీప్తి కిషన్‌ రెడ్డి.. ఇంటి వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇంటి వద్దకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్.. ఇంట్లో సోదాలు చేసి ఎమ్మెల్యే ఇక్కడ లేరని తెలిపారు. కౌన్సిలర్‌ ఇంట్లో ఉన్న నాన్‌లోకల్‌ వాళ్లపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరోవైపు పోలీస్‌ కమిషనరే ఎమ్మెల్యేను తప్పించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts

హుజూరాబాద్, బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర..

Hardworkneverfail

Huzurabad By Election : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల రాజేందర్

Hardworkneverfail

Huzurabad By Elections 2021 Live: హుజరాబాద్ గడ్డపై మొదలైన యుద్ధం..

Hardworkneverfail

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

Hardworkneverfail

Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం

Hardworkneverfail

Huzurbad By Elections: ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు ?

Hardworkneverfail