Bright Telangana
Image default

దళిత బంధు ప్రవేశపెట్టిన గ్రామంలో టీఆర్ఎస్ కు షాక్‌..!

shock to trs in huzurabad by poll results

హుజురాబాద్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని షాక్‌ తగులుతోంది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి బీజేపీ పార్టీనే లీడ్ లో ఉంది. అయితే.. సీఎం కేసీఆర్‌ దళిత బంధు, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టిన శాలపల్లి గ్రామంలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటర్లు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.

శాలపల్లి తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం లోకి వచ్చారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలంగాణ ప్రతి పక్షాలు ముందు నుంచి మండిపడుతున్నాయి. అయితే హుజురాబాద్‌ కౌంటింగ్‌ విషయానికి వచ్చే సరికి ఓటర్లు కూడా టీఆర్‌ ఎస్‌ పార్టీకి మొగ్గు చూపలేదు. శాలపల్లి తో పాటు, కౌశిక్‌ రెడ్డి మరియు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గ్రామాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ పరాభవం తప్పలేదు. వారి గ్రామాల్లోనూ బీజేపీ పార్టీకి లీడ్‌ లభించింది.

Related posts

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల రాజేందర్

Hardworkneverfail

Minister KTR : డబుల్ ఇంజిన్ గ్రోత్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు

Hardworkneverfail

Bypoll Result: హుజురాబాద్‌, బద్వేల్‌లో మొదలైన ఓట్ల లెక్కింపు..

Hardworkneverfail

LIVE : హుజూరాబాద్ లైవ్ అప్ డేట్స్: టీఆర్ఎస్‌పై భారీ మెజార్టీతో బీజేపీ జయకేతనం…

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన హుజరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Hardworkneverfail