దసరా కానుకగా ప్రేక్షకులను పలకరించిన తొలి సినిమా ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఘనవిజయాన్నందుకున్న అజయ్ భూపతి రూపొందించిన చిత్రమిది. శర్వానంద్-సిద్దార్థ్ ల క్రేజీ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.