నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన మూవీ ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ మూవీ చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. అందుకు తగినట్టే మంచి టాక్ ను ఈ మూవీ రాబట్టుకున్నప్పటికీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రాలేదు.
‘వరుడు కావలెను’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ ని గమనిస్తే….
నైజాం | 1.31 cr |
ఉత్తరాంధ్ర | 0.55 cr |
సీడెడ్ | 0.52 cr |
ఈస్ట్ | 0.34 cr |
వెస్ట్ | 0.26 cr |
గుంటూరు | 0.37 cr |
నెల్లూరు | 0.23 cr |
కృష్ణా | 0.34 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.20 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 5.12 cr |
‘వరుడు కావలెను’ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.5.12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.3.47 కోట్ల నష్టం వాటిలింది.