ఆంధ్రప్రదేశ్ : శాసనసభ ప్రారంభం రోజున ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సభ్యులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కుప్పం ఎఫెక్ట్ చంద్రబాబును సభకు దూరం చేసిందని కొందరి అభిప్రాయం.
రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళల సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు సభకు వస్తారని ఉద్దేశంతో కొద్ది సేపు వాయిదా వేశారు. కానీ చంద్రబాబు హాజరై ఉంటే బాగుండేదని అన్నారు. సంక్షేమ పథకాల ప్రాధాన్యతను చూసి చంద్రబాబు తనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.