Bright Telangana
Image default

CM KCR: ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ : సీఎం కేసీఆర్‌ నిన్న టీఆర్‌ఎస్‌ భవన్‌లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు సీఎం కేసీఆర్‌. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్‌ చేశారు కేసీఆర్‌.

40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, పంజాబ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణలో కూడా ఈ 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని డిమాండ్‌ చేశారు కేసీఆర్‌. ఇందుకు సంబంధించి చర్యలు త్వరగా తీసుకోవాలని విజ్జప్తి చేశారు సీఎం కేసీఆర్‌.

Related posts

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేశారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hardworkneverfail

CM KCR: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట‌లే వేయాలి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Hardworkneverfail

Breaking News : ప్రధాని మోదీ సంచలన ప్రకటన…వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం

Hardworkneverfail

బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

Hardworkneverfail