Bright Telangana
Image default

Former CM Rosaiah : ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

Rosaiah

Former CM Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాదులో నేడు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. రోశయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.

Related posts

Huzurabad By Elections: కమలాపూర్ పోలింగ్ బూత్‌ను పరిశీలించిన హుజరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

Hardworkneverfail

Rahul Gandhi : 11 గంటల పాటు రాహుల్‌ గాంధీని విచారించిన ఈడీ..

Hardworkneverfail

Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

Hardworkneverfail

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యంతో కన్నుమూత

Hardworkneverfail

Viral Video : సోనియమ్మ అలా లాగింది .. పార్టీ జెండా ఇలా పడింది..!

Hardworkneverfail

D Srinivas to Re-Join Congress : కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరికకు ముహూర్తం ఫిక్స్

Hardworkneverfail