Bright Telangana
Image default

అక్టోబర్ 30న హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం యుద్ధం : ఈటల

etela rajender latest news

అక్టోబర్ 30న హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం యుద్ధం.. దీనిలో ధర్మం, ప్రజలే గెలుస్తారు అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్ ఎన్నికలో 75 శాతం ఓట్లు బీజేపీకి పడితే, 25 శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్‌కు పడతాయి. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో కేసీఆర్‌ రచించిన రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదు’’ అన్నారు.

‘‘దళిత బంధు పథకం హుజురాబాద్‌తో పాటు 33 జిల్లాల్లో వెంటనే అమలు చేయాలి. దళిత బంధు లాంటి పథకం రాష్ట్రంలో కుల మత భేదాలు లేకుండా పేద ప్రజలందరికీ వర్తింపజేయాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు.

Related posts

Huzurabad By Elections: హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..?

Hardworkneverfail

గొర్రెల పథకంలో అవకతవకలు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

Hardworkneverfail

Huzurabad By Elections 2021 Live: హుజరాబాద్ గడ్డపై మొదలైన యుద్ధం..

Hardworkneverfail

Open Heart With RK : ఈటల రాజేందర్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ

Hardworkneverfail

హుజురాబాద్ లో నామినేషన్ వేసిన 26 మంది అభ్యర్థులు..

Hardworkneverfail

Huzurabad By Election: హుజురాబాద్‌ తనిఖీల్లో రూ.3.50 కోట్ల క్యాష్ మరియు లిక్కర్ సీజ్

Hardworkneverfail