Bright Telangana
Image default

Ind Vs Nz : తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం

india vs new zealand సెమీస్‌ను దూరం చేసుకున్న టీమిండియా

జైపూర్ : తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా న్యూజీలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. రిషబ్ పంత్ 17 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 4, శ్రేయస్ అయ్యర్ 5, సూర్యకుమార్ యాదవ్ 62, రోహిత్ శర్మ 48, కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. 

అంతకు ముందు న్యూజీలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (70) పరుగులు, మార్క్ చాప్‌మేన్ (63) పరుగులు చేశారు. డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా శాంట్నర్ (4), కెప్టెన్ టిమ్ సౌథీ నాటౌట్‌గా నిలిచారు. ఇండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చెరి 2 వికెట్లు, చాహర్, సిరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు. 

Related posts

T20 World Cup : టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hardworkneverfail

Ind Vs Nz : న్యూజీలాండ్‌‌పై టీమిండియా ఘనవిజయం.. టీ20 సిరీస్ గెలిచిన ఇండియా

Hardworkneverfail

T20 World Cup 2021: అఫ్గానిస్థాన్ పై భారీ తేడాతో గెలిచిన టీమిండియా

Hardworkneverfail

T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?

Hardworkneverfail

హార్దిక్ పాండ్యా వద్ద 5 కోట్ల విలువైన వాచ్ లను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు

Hardworkneverfail

T20 World Cup: అఫ్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సెమీస్ నుంచి ఇండియా ఔట్!

Hardworkneverfail