Bright Telangana
Image default

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించాయి.

ఓవైపు రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుకు అమ్ముతానని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు, పంట నష్టం జరుగుతోంది. పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్లంతా ఏడుస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Related posts

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Bheemla Nayak Movie Postponed : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .. భీమ్లా నాయక్ వాయిదా..?

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Bheemla Nayak 1st Day Total Collections : ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail

Tirupati Rains: భారీ వర్షాలతో బీభత్సం.. తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

Hardworkneverfail

విశాఖ జిల్లాలో గంజాయి ఎంత భారీగా పండిస్తున్నారో చూడండి

Hardworkneverfail