![Strange incident in Tirupati](https://brighttelangana.com/wp-content/uploads/2021/11/Strange-incident-in-Tirupati.jpg)
ఆంధ్రప్రదేశ్ : తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. బావి ఒక్కసారిగా భూమి నుంచి బయటకు వచ్చింది. దాంతో జనాలు హడలిపోయారు. వివరాల్లోకెళితే.. తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో వింత వెలుగు చూసింది. 25 అడుగుల తాగు నీటి బావి భూమిలో నుంచి ఉన్నట్లుండి బయటపడ్డ బావి మిస్టరీ వీడింది. ఈ బావి ఒక్కసారిగా పైకి లేవడం వెనుక కారణాలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందం కనిపెట్టింది. మరి ఆ మిస్టరీ గురుంచి తెలియాలంటే ఈ వీడియో చూడాలిసిందే..