తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 30న...
ధూమ్ ధామ్ కార్యక్రమం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ...
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు. ఈ...