Tag : ts news today telugu
Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు...
Telangana: దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ ఏం చెప్పారంటే..!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హూజూరాబాద్ నియోజకవర్గంతో కూడా సంపూర్ణంగా అమలవుతోందని చెప్పారు. అలాగే...
CM KCR : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించం .. తేల్చిచెప్పిన కేసీఆర్
తెలంగాణ : పెట్రోల్, డీజిల్ ధరలపై మేం నయా పైసా పెంచలేదని.. అందువల్ల రేట్లు తగ్గించేది లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యాట్ పెంచలేదు కాబట్టి మేం...
CM KCR: “మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం..” బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. కిషన్ రెడ్డికి వార్నింగ్
ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన...
Revanth Reddy: కలెక్టర్లు బానిసలంటూ ఆగ్రహం…రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం
తెలంగాణ: సీఎం కేసీఆర్ ఏం చెబితే అది చేసేవారిని కలెక్టర్లుగా పిలిచేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. కేసీఆర్ ఫాంహౌస్లో కలెక్టర్లు కట్టు బానిసలుగా...
వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు..
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి, చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. గతంలో కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప...
దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్
తెలంగాణ : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపు ప్రజల గెలుపు...
తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో పలు జిల్లా వాసులు..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో వారం వ్యవధిలోనే...
Huzurabad By Election: హుజురాబాద్ తనిఖీల్లో రూ.3.50 కోట్ల క్యాష్ మరియు లిక్కర్ సీజ్
హుజురాబాద్ తనిఖీల్లో ఇప్పటివరకు దాదాపు 3.50 కోట్ల క్యాష్ స్వాదీనం చేసుకున్నారు. 7 లక్షల విలువైన లిక్కర్ సీజ్ చేశారు. 2 లక్షలకు పైగా విలువైన చీరలు,...