తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 30న...
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు....
ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నిన్న డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ పూర్తిగా...
ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ సేవలకు అంతరాయం కల్గింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రమ్ సేవలు నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్యల వల్ల కొన్ని నిముషాల నుంచి సేవలు...
శనివారం అనంతపురం జిల్లా, పుట్టపర్తి నుండి ధర్మవరం వెళ్లే మార్గంలోని కొత్త చెరువు గ్రామం వద్ద శిథిలావస్థకు గురైన రోడ్లను మరమ్మత్తు చేయకుండా వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేయడంతో,...