ఈ రోజుల్లో ఉద్యోగ రీత్యా రాత్రిళ్లు పనిచేయాల్సి రావడం సాధారణమైపోయింది. కానీ దీని వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే...
కొల్లేరు సరస్సు లో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేయడానికి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్వయంగా రంగంలోకి దిగారు. కొల్లేరులో నిర్మానుష్య ప్రాంతాలు ప్రయాణానికి అనుకూలంగాలేని...
ఆంధ్రప్రదేశ్: ఇండియాలో గంజాయి ఎక్కువగా పండించేది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోనే. ఇక్కడ సాగే గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏడాదికి 25 వేల కోట్లు ఉండవచ్చని ఒక...
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి, చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. గతంలో కర్ణాటక, రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నిర్జీవంగా మారిన వేప...
దీపావళి సందర్భంగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం...
ఆంధ్రప్రదేశ్: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే...
తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. హుజురాబాద్ ఓట్ల...
ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైజాగ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్...
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు...