గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ పతాకం పై తాండ్ర రమేష్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 2017 లోనే రిలీజ్ కావాలి కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న ఈ మూవీ విడుదలయింది. ఈ మూవీ మరి ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూడండి.