Bright Telangana
Image default

పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Chiranjeevi Gets Emotional Pays Homage to Puneeth Rajkumar

బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్‌ కాసేపటి క్రితమే సందర్శించారు … పునీత్‌ రాజ్‌ కుమార్‌ వారిద్దరూ నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌ తో పాటు హీరో శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ కు నివాళులు అర్పించారు.

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

Related posts

MEGA 154 : మెగాస్టార్ చిరంజీవి సరసన మెరవనున్న శ్రుతిహాసన్!

Hardworkneverfail

Actress Hamsa Nandini : సినీ నటి హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్‌ 3‏గా నిర్దారణ..

Hardworkneverfail

Pushpaka Vimanam: ఫస్ట్ డే కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Hardworkneverfail

Acharya : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Hardworkneverfail

Ghani: వీళ్లే ‘గని’ ప్రపంచం.. టీజర్‌ ఎప్పుడంటే..!

Hardworkneverfail

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

Hardworkneverfail