Bright Telangana
Image default

IAMC Inauguration : ఐఏఎంసీని ప్రారంభించిన సీజీఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

IAMC Inauguration

CJI NV Ramana, CM KCR Inaugurates of IAMC : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ క‌లిసి శనివారం ఉదయం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భ‌వ‌నంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వ‌త భ‌వ‌నం కోసం భూకేటాయింపులు పూర్త‌య్యాయి.

ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Related posts

Rythu Bandhu : తొలిరోజు 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.587 కోట్లు..

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

తెలంగాణలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలితో గజగజ వణుకుతున్న జనం

Hardworkneverfail

CM KCR- CM Jagan : జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Hardworkneverfail

Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

Hardworkneverfail

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail