Bright Telangana
Image default

Minister KTR: బండి సంజయ్‌ కాదు.. తొండి సంజయ్‌..

KTR Satirical Comments On Bandi Sanjay

తెలంగాణ : రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించినందుకు కేంద్ర, బీజేపీ నాయకత్వంపై సమాచార సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ శుక్రవారం మెరుపుదాడి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకుల భారీ నిరసన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ వరి సేకరణలో కేంద్రం, బీజేపీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రం మా వరి ధాన్యాలను కొనే వరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం కాకపోతే రాష్ట్రం నుంచి వడ్లను ఎవరు సేకరించి ఎగుమతి చేస్తారని కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనను తొండి సంజయ్ అని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు, పార్టీ నేతలు హిందూ-ముస్లిం మతతత్వ కార్డును మాత్రమే ప్లే చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related posts

Rythu Bandhu : తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Hardworkneverfail

ఏ రాష్ట్రంపై వివక్ష లేదు.. ధాన్యం సేకరణకు దేశమంతటా ఒకే విధానం : సుధాంశు పాండే

Hardworkneverfail

IAMC Inauguration : ఐఏఎంసీని ప్రారంభించిన సీజీఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

Hardworkneverfail

హిమాన్షుపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న.. కేసు పెట్టిన కేటిఆర్…!

Hardworkneverfail

Mothkupally Narsimhulu: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Hardworkneverfail

CM KCR: ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

Hardworkneverfail