Bright Telangana
Image default

Andhra Pradesh : అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. పది మంది మృతి

Jangareddygudem

జంగారెడ్డిగూడెం(ఆంధ్రప్రదేశ్‌) : పశ్చిమగోదావరిలో ఏపీ ఆర్టీసీ బస్సు కాల్వలో పడి ఐదుగురు మహిళలతో సహా పది మంది దుర్మరణం పాలైన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తోంది.

అధికారులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు.

Related posts

చంద్రబాబు కంచుకోట బద్దలు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ హవా..

Hardworkneverfail

AP CM Jagan: చంద్రబాబు కన్నీటిపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్..

Hardworkneverfail

MLA Roja: ఇప్పుడు చంద్రబాబుకి తగిన శాస్తి తగిలింది.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా..ఎమ్మెల్యే రోజా

Hardworkneverfail

తాజా ఫలితాలతో నైనా చంద్రబాబు మారాలి : ఏపీ సీఎం జగన్

Hardworkneverfail

MLC Ananthababu: హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వస్తే దండలేసి ఊరేగించడమేంటి?

Hardworkneverfail

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail