రాజకీయం రాజకీయనేతల మధ్య ఉండాలి..ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా.. అసెంబ్లీలో ఉన్నారా..గొడ్ల చావిడిలో ఉన్నారా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలకృష్ణ. సభలో ప్రతిపక్షాలను విమర్శించేందుకు...
ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబు చేసిన శపథంపై సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ప్రస్టేషన్ కు గురయ్యారని, ఆయనకు కేవలం రాజకీయ అజెండానే ముఖ్యమని ఎద్దేవా చేశారు....
ఆంధ్రప్రదేశ్ : శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం...
న్యూఢిలీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు...
ఆంధ్రప్రదేశ్ : శాసనసభ ప్రారంభం రోజున ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సభ్యులను ఉద్దేశించి సీఎం వైఎస్...
తెలంగాణ : కేంద్ర, రాష్ట్ర సర్కార్లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పండించిన పంటకు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి యుద్దం తీవ్రమవుతోంది. ఓ వైపు ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు ,ఆందోళనలు చేస్తుండగా అంతే వేగంగా...
ఆంధ్రప్రదేశ్ : మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయఢంకా మోగించింది. 13 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 11 స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకొంది. నెల్లూరు కార్పొరేషన్...